జాతీయ వార్తలు

టీఆర్‌ఎస్ ఆందోళనతో సభలో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగిస్తుండగా ఆయన ప్రసంగంపై టీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ వెల్‌లోకి దూసుకువెళ్లారు. తమకు ప్రసంగించేందుకు అనుమతినివ్వాలని, వ్యక్తిగత అజెండాతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని టీఆర్‌ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మీకు సమయం ఇచ్చినపుడు మీ వాదనను వినిపించండని స్పీకర్ సూచించటంతో సభ్యులు వెనక్కి తగ్గారు.