తెలంగాణ
కెసిఆర్తో విపక్ష ఎమ్మెల్యేల భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 3 December 2015
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి తెరాస ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొనేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ వాదనలకు బలం చేకూర్చేలా గురువారం ఉదయం టిడిపి ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిశారు. జిహెచ్ఎంసి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు తెరాసలో చేరే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.