తెలంగాణ

టీఆర్‌ఎస్ గెలుపు ఆగదు:కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ: విపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా టీఆర్‌ఎస్ గెలుపును అపలేవని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన బుధవారంనాడు నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో 85 తండాలను పంచాయతీలుగా మార్చామని అన్నారు. అలాగే ఎస్టీలకు, ముస్లింలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపినా పట్టించుకోవటం లేదని, మోదీని కలిసి ఎన్నోసార్లు విజ్ఞప్తిచేశానని, యాభైకి పైగా ఉత్తరాలు రాశానని చెప్పారు. ఈ ఎన్నికల తరువాత కేంద్ర రాజకీయాలలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తానని వెల్లడించారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పోవాలని అన్నారు. మనప్రాజెక్టులను అడ్డుకునే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు అవసరమా? కాంగ్రెస్ వాళ్లు భుజాన పెట్టుకుని తీసుకువస్తున్నారని అన్నారు.