జాతీయ వార్తలు

తెలంగాణ హక్కుల కోసం కేంద్రంపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే కేంద్రంపై పోరాటం చేస్తామని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారంనాడు తెలంగాణభవన్‌లో తెలంగాణ ఎంపీల మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రమంత్రి గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశామని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.