అంతర్జాతీయం

రెండు దేశాలతో చర్చలు:ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: పూల్వామా దాడి తరువాత శ్రీనగర్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాలు ఉద్రిక్తతకు స్వస్తి పలకాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారని, ఈ పరిస్థితులను నివారించేందుకు రెండు దేశాలతో చర్చలు జరుపుతున్నామని అన్నారు. పాక్‌కు ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చిన 1.3 బిలియన్ డాలర్ల సాయాన్ని నిలిపివేశామని తెలిపారు. ఆమెరికాతో ఆ దేశం సహకరించకపోవటం వల్లే ఈ సాయం నిలిపివేశామని తెలిపారు.