తెలంగాణ
హక్కుల సాధనకు రెడ్ల కథన భేరి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 22 April 2018
సిరిసిల్ల, ఏప్రిల్ 21: తమ హక్కు ల సాధన చేపట్టిన ఉద్యమంలో భాగంగా మే 5న ‘కరీంనగర్ రెడ్ల కథన భేరి’ సభను నిర్వహిస్తున్నామని, దీనిని ఉమ్మడి జిల్లాలోని రెడ్డి సోదరులు విజయవంతం చేయాల ని తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షు లు చక్రధర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక స్థానిక సిరిసిల్ల ఫంక్షన్ హాలులో రెడ్ల కథన భేరి కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు. మే 12న సాయంత్రం 5.00గం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరుగుతుందన్నారు.