తెలంగాణ
బస్భవన్లో మొక్కలు నాటిన సోమారపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 9 August 2018
హైదరాబాద్, ఆగస్టు 9: హరితహరంలో భాగంగా గురువారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఇంచార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం హరితహారం అని అన్నారు. కోట్లాది మొక్కలు నాటడం ద్వారా నానాటికి పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించవచ్చునని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా నిర్వహించినప్పుడే భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలుగుతామని అన్నారు.
సర్వీసులు క్రమబద్ధీకరించే వరకు