తెలంగాణ

రాజన్న హుండీ ఆదాయం రూ.1.04 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, మే 28: కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ. 1.04 కోట్ల నగదు ఆదాయం సమకూరింది. శనివారం ఆలయ ఆవరణలోని ఓపెన్ కాంప్లెక్స్‌లో హుండీ లెక్కింపు జరిగింది. ఇవో రాజేశ్వర్ పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. ప్రధాన దేవాలయంతోపాటు అనుబంధ దేవాలయమైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయం, శ్రీ నగరేశ్వరాలయం, శ్రీ నాంపల్లి లక్ష్మినరసింహాలయాల హుండీలను లెక్కించారు.

chitram హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం