తెలంగాణ

దివ్యాంగులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన కేసీఆర్ ప్రభుత్వం : బండా, కంచర్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్. నవంబర్ 11: కేసీఆర్ ప్రభుత్వం దివ్యాంగులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులంతా ఏకమై కంచర్ల భూపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అటవీ లభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన నల్లగొండలో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సభలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్లతో కలిసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవమానించే నాయకులను తరిమి కొట్టాలని టీఆర్‌ఎస్ మానిఫెస్టోలో మూడువేల పదహారు రూపాయల పించన్ పెంపు ఉందన్నారు.
అనేక సంక్షేమ పథకాలు కేసీ ఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు. నాయకులు నిరంజన్ వలి, అహ్మద్ కలీమ్, మాలె శర్యణా రెడ్డి, కరీం పాషా, పంకజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా దివ్యాంగుల సొసైటీ అధ్యక్షులు కందుల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వెంకట్ సింగ్, ఇందిర, ఉపేందర్, చారి, పీ వెంకన్న తదితరులున్నారు.