తెలంగాణ
ఈవీఎంలలో అక్రమాలకు పాల్పడే అవకాశం: గూడురు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 9 December 2018
హైదరాబాద్, డిసెంబర్ 8: ఈవీఎంలలో టీఆర్ఎస్ నాయకులు, అధికారులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని టీ.పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి ప్రజా కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో కోరారు. మోసం, కుట్రపూరితంగా గెలవాలని టీఆర్ఎస్ చూస్తున్నదని ఆయన విమర్శించారు.