తెలంగాణ

జూలై ఆఖరుకు అందరికీ రేషన్ కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16:అర్హులైన లబ్దిదారులందరికీ జూలై ఆఖరు నాటికి రేషన్ కార్డులు అందజేయనున్నట్టు ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి నిర్దేశిత కోటా ప్రకారం బియ్యం, నిత్యావసర సరుకులు అందేలా చూడాలని అన్నారు. పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇతర అధికారులతో మంత్రి ఈటల గురువారం పౌర సరఫరాల శాఖపై సమావేశం జరిపారు. ఆన్‌లైన్ ద్వారా ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ విధానం ద్వారా బియ్యం సేకరణ, జిహెచ్‌ఎంసి పరిధిలో చౌక ధరల దుకాణాల్లో ఈ పాస్ వ్యవస్థ పనితీరుపై చర్చించారు.