తెలంగాణ

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖరుల సమావేశంలో మా ట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందన్నా రు. కాగా బీజేపీ కార్యాలయంలో బుధవారం సా యంత్రం 5 గంటలకు 200 కేజీలతో బందరు లడ్డుల తయారీ చేశారు. గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కార్యకర్తలకు సంబరాలు చేసుకునేందుకు వీలుగా వేదికను ఏర్పాటు చేశారు.