తెలంగాణ

సమస్యల పరిష్కారానికే భూ వాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోగిపేట, జూన్ 26: భూ సమస్యలు పరిష్కరించడానికే భూవాణి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు అన్నారు. బుధవారం జోగిపేట పట్టణంలోని శ్రీ ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన భూవాణి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సంగారెడ్డి జిల్లాలో 26 మండలాలకుగాను 23 మండలాల్లో భూవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.