తెలంగాణ
రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుదాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సిద్దిపేట, ఆగస్టు 20 : ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వైద్య రంగంలో తెలంగాణను నెంబర్వన్గా నిలిపేందుకు ప్రభుత్వం ఆరోగ్య సేవలు అందిస్తుందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేటలో 108 బైక్ అంబులెన్స్ను ప్రారంభించారు. అంబులెన్స్ సేవలపై ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ నవ జాత శిశువుల కోసం ఏన్నో పథకాలు అమలు చేస్తు వారి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆ దిశగా జిల్లాలో అమ్మఒడి, 102 అంబులెన్స్ వాహనాలను , గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రసవానంతరం ఇళ్లకు చేర్చేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 8 వాహనాలు అందుబాటులో ఉన్నాయని, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 3 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసుపత్రి వార్డుల్లో, ఆసుపత్రిలో ప్రత్యేక బోర్డ్సు ఏర్పాటు చేయాలని సూచించారు.