రాష్ట్రీయం

ఆంధ్రా ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా జేఎన్‌టీయూ ప్రొఫెసర్ సుధీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా హైదరాబాద్ జేఎన్‌టీయూ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ బీ సుధీర్ ప్రేమ్‌కుమార్‌ను నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల్లో సుధీర్ బాధ్యతలు స్వీకరించినున్నట్టు తెలిసింది.