తెలంగాణ

సాగునీటి ప్రాజెక్టులను కొనసాగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 2019-20 సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో సోమవారం ప్రవేశపెడుతూ, ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం బడ్జెటేతర నిధులను వినియోగించాని సంకల్పించామని చెప్పారు. ఆర్థిక సంస్థలు, మూలధన వాటాలను కలిపి నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బ్యాంకులు తదిరత ఆర్థిక సంస్థల నుండి రుణాలు తీసుకుని ప్రాజెక్టుల కోసం వినియోగిస్తామన్నారు. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర భారీ ఎత్తిపోతల నిర్మాణాలు యథాతథంగా కొనసాగతాయన్నారు.