తెలంగాణ
మాజీ ఎమ్మెల్యేలు జైపాల్రెడ్డి, ముత్యం, ముఖేష్, సోమ్భూపాల్ మృతికి అసెంబ్లీ ప్రగాఢ సంతాపం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 14 September 2019
హైదరాబాద్, సెప్టెంబర్ 14: కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎం ముఖేష్ గౌడ్, సోమ్ భూపాల్ , చెరుకు ముత్యం రెడ్డిల మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించి రెండు నిమిషాల సేపు వౌనం పాటించింది. అంతకు ముందు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నలుగురు మాజీ ఎమ్మెల్యేలు చేసిన సేవలను కొనియాడుతూ వారి జీవిత చరిత్ర విశేషాలను సభ్యులకు వివరించారు.