తెలంగాణ

టీటీడీ బోర్డు సభ్యుడిగా దీవకొండ దామోదర్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంపికైన దీవకొండ దామోదర్‌రావు బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కే చంద్రశేఖర్‌రావును కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న దృశ్యం. టీటీడీ బోర్డులో తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం ఏడుగురిని సభ్యులుగా తీసుకున్నారు.