తెలంగాణ

20న ఖమ్మంలో పొంగులేటి దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: ఇందిర, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుల పేర్లను మార్చవద్దని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న ఖమ్మంలో ఒక రోజు దీక్ష చేయనున్నట్లు ఎఐసిసి నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. సింగరేణి పీవికే 5 టెండర్లు రద్దు చేసి గ్లోబల్ టెండర్లు పిలవాలని ఆయన సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. ఒకే కంపెనీకి టెండర్లు వచ్చేలా నిబంధనలు మార్చారని, గ్లోబల్ టెండర్ల ద్వారా వంద కోట్ల వరకు ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు.