తెలంగాణ

రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, కేంద్ర మంత్రి జీ. కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ అందరినీ ఆత్మీయంగా పలకరించారు.