తెలంగాణ

శివరాత్రి సందర్భంగా ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, మహాశివరాత్రి పండుగను కోట్లాది మంది ప్రజలు శ్రద్దతో జరుపుకుంటారని, ఉపవాసం ఉంటూ పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరిలో మంచి ఆలోచనలు రావాలని, ప్రేమ, ఆప్యాయత, మైత్రి, సోదరభావం పెంపొందాలన్నారు. ప్రజలంతా ఆనందంగా జీవించాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.