తెలంగాణ

పారేవుల ఘాట్ సమీపంలో మొసలి కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, ఆగస్టు 15: మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలంలో కృష్ణాపుష్కరాలలో స్నానాలు చేయడానికి వస్తున్న భక్తులకు సోమవారం పారేవుల ఘాట్ సమీపంలో మొసలి కనిపించింది. దీంతో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులు భయపడ్డారు. అధికారుల పర్యవేక్షణలో పుణ్యస్నానాలు ఆచరించారు. కొందరు మొసలిని ఆసక్తిగా చూసి ఆశ్చర్యపోయారు.

చిత్రం.. పారేవుల ఘాట్ సమీపంలో సంచరిస్తున్న మొసలి