రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల విద్యుత్ వినియోగదారులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. తమ విద్యుత్ బిల్లులను వోడాఫోన్ ఎంపెసాతో ప్రయాణ సమయంలో కూడా చెల్లించవచ్చునని ఆ సంస్ధ బిజిసెన్ హెడ్ సురేష్ సేథీ తెలిపారు. నగదు బదిలీ, బిల్లులు, యుటిలిటీ చెల్లింపులు మర్చంట్ పేమెంట్స్, వ్యాపార పరిష్కారాలను అందించే వోడాఫోన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ డిస్కాంలతో ఒప్పం దం కుదుర్చుకుంది. వోడాఫోన్ ఎం పెసా తమ కస్టమర్లకు నగదు రహితంగా, సురక్షితంగా విద్యుత్ బిల్లులను చెల్లించేందుకు క్యాష్ ఇన్ పాయింట్లను కల్పిస్తున్నట్లు తెలిపారు. నగదు రహిత చెల్లింపు పరిష్కార మార్గాలను విద్యుత్ వినియోగదారులు మొబైల్ ఫోన్ల ద్వారా ఉపయోగించుకోవాలిన ఏపి సర్కిల్ వోడాఫోన్ బిజినెస్ హెడ్ రోహిత్ టాండన్ తెలిపారు.