తెలంగాణ

రైతులకు మద్దతు ధర ఇప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: రాష్ట్రంలో రైతులు మార్కెట్‌కు తీసువస్తున్న పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇప్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి ఆదేశించారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్ యార్డ్‌లో మార్కెటింగ్ అధికారులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ సమస్యలపై చర్చించారు. ఖరీఫ్ పంటల ఉత్పత్తులు ఇప్పుడే మార్కెట్‌కు వస్తున్నాయన్నారు. మార్కెట్లలో నాణ్యమైన తూకం ఉండేలా చూడాలని, చెల్లింపులు ఆన్‌లైన్‌లో చేసేలా చూడాలని ఆదేశించారు.