తెలంగాణ

ఎస్టీ విద్యార్థినులకు 30 గురుకుల డిగ్రీ కాలేజీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: రాష్ట్రంలో గిరిజన విద్యార్థినీలకు ప్రత్యేకంగా ఈ విద్యా సంవత్సరం నుంచి 30 గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎస్సీ విద్యార్థినీలకు ఇప్పటికే ప్రత్యేకంగా 30 గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడంతో అదే మాదిరిగా గిరిజన విద్యార్థినీలకు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎన్ని గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయవచ్చో పరిశీలించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.