తెలంగాణ

రైతుకు భరోసా.. అందుకే రికార్డుల ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెరాస ప్రభుత్వ ప్రతినిధివేణుగోపాలాచారి అన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రైతులకు భరోసా కల్పించడంలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. అలాగే తొలిసారి రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, రైతుకు వెన్నుదన్నుగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. ఆరు దశాబ్దాలుగా ఎవరూ చేయలేని భూముల రికార్డుల ప్రక్షాళన చేసి, నిజమైన రైతుకు సహకారం అందించేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.