తెలంగాణ

బంగారు పతకం సాధించిన దీక్షితకు రూ. 15 లక్షల నగదు పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించిన ధీక్షితకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 15 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ధీక్షిత హకీంపేట స్పోర్ట్స్ పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇలాఉండగా రాష్ట్ర మంత్రి పద్మారావు సోమవారం తన ఛాంబర్‌లో ధీక్షితకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ సెక్రటరీ వెంకటేశం, స్పోర్ట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎండి దినకర్‌బాబు, ఒఎస్‌డి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.