తెలంగాణ
దళిత విద్యార్థుల స్కాలర్షిప్కు రూ.108 కోట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 16 November 2017
హైదరాబాద్, నవంబర్ 16: దళిత విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్లకోసం ప్రభుత్వం గురువారం దాదాపు 108 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) లో 1785 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు 1251 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ప్రీమెట్రిక్, పోస్ట్మెట్రిక్ విద్యార్థులకు స్కాలర్షిప్లతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లు చేరి ఉన్నాయి. ఈ మేరకు గురువారం వేర్వేరుగా మూడు జీఓలు జారీ చేశారు.