తెలంగాణ

పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పబ్లిక్ గార్డెన్‌లో ఆదివారం ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వనం జ్వాల నరసింహారావు రచించిన ఆయోధ్యకాండ మందార మకరందం పుస్తకావిష్కరణను శ్రీగురు మదనానంద సరస్వతీ స్వామీ గావించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి ఎస్ వేణుగోపాలాచారి, రిటైర్డు జడ్జి రామలింగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్న దృశ్యం