తెలంగాణ

ఉస్మానియా విసి ఎంపికకు సెర్చి కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎంపికకు తెలంగాణ ప్రభుత్వం సెర్చి కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో 94ను సోమవారం నాడు విడుదల చేసింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ మాజీ విసి ప్రొఫెసర్ వి ఎస్ ప్రసాద్, ఇగ్నో మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్.పి దీక్షిత్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె రామకృష్ణారావులతో ఈ సెర్చి కమిటీని నియమించారు.