తెలంగాణ

జూన్‌లోగా దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: ఈ ఏడాది జూన్ వరకు దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని దత్తాత్రేయ నవగ్రహ ఆలయం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డి ఈ మేరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిందిగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కోర్టు ఆదేశాలను అమలు చేయనివారిపై చర్య తీసుకునే అవకాశం లేకుండా పోయిందని పిటిషన్‌దారు హైకోర్టుకు విన్నవించారు.