ఆంధ్రప్రదేశ్‌

వెయ్యికాళ్ల మండపానికి మళ్లీ బ్రేకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: తిరుమలలో వెయ్యికాళ్ల మండపం నిర్మాణానికి మళ్లీ అంతరాయం కలిగింది. 2003లో వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించాక, ప్రధాన ఆలయం ఎదుటే దాన్ని నిర్మించాలని గతంలో కొందరు హైకోర్టును ఆదేశించారు. పాత స్థలంలోనే మండపాన్ని నిర్మించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, నారాయణగిరి ఉద్యానవనంలో 19 కోట్లతో మండపం పనులను టిటిడి చేపట్టింది. ఈ నేపథ్యంలో కోర్టు మరోసారి ఆదేశాలు ఇవ్వడంతో మండపం పనులకు మరోసారి బ్రేక్ పడింది.