తెలంగాణ

బంజారాహిల్స్‌లో రూ.18కోట్లతో వెంకన్న ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 18కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని, వచ్చే నెలలో శంకుస్థాపన చేయించాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది. ఇక్కడ మంగళవారం జరిగిన టిటిడి బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తిరుమల ఆలయంలో నగలు, వివిధ వస్తువుల తయారీకి భారీగా నిధులు కేటాయించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ ఆలయాల్లో కల్యాణ మండపాలు, సత్రాలు తదితర నిర్మాణాలకు నిధులు కేటాయించారు.