ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో స్వల్ప ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ఉదయం స్వామివారిని స్వర్ణ రథంపై తిరువీధుల్లో ఊరేగిస్తుండగా భక్తుల రద్దీ అధికమై స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ఇనుప మెట్లపై ఎక్కిన భక్తులు కిందికి జారి పడ్డారు. దీంతో గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.