ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో నిలిచిన రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం : తునిలో జరుగుతున్న కాపు సామాజికవర్గ కార్యకర్తల ఆందోళనకారంగా రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి. భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్, విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ ఆదివారం సాయంత్రం విశాఖనుంచి బయలుదేరాల్సి ఉండగా నిలిపివేశారు. తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టడంతో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితి ఇప్పటికిప్పుడు మారే సూచనలు కన్పించడం లేదు. కాగా విశాఖలో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.