అంతర్జాతీయం

లోయలో పడిన ట్రక్కు: 20 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మాండ: నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలోని జ్ఞాన్‌ఫెడీ ఏరియాలో శుక్రవారం రాత్రి ఒక ట్రక్కు లోయలోపడి ఇరవై మంది చనిపోయారు. 19 మంది అక్కడికక్కడే చనిపోగా, మరొకరు ఆసుపత్రకి తరలిస్తుండగా చనిపోయారు. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.