జాతీయ వార్తలు

పార్టీ మారిన స్వార్థపరులను ఓడించండి:ఉద్ధవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణే: పార్టీ మారిన స్వార్థపరులను ఈ ఎన్నికల్లో ఓడించాలని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. ఆయన శిరూర్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజల ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని అన్నారు. ముందు ఓటు వేయండి. తరువాత చూద్దాం అని మహాకూటమి నాయకులు అనటం విడ్డూరంగా ఉందని అన్నారు. కూటమిలోని ప్రతి నాయకుడు కూడా ప్రధాని పదవిపై ఆశపెట్టుకున్నాడని అన్నారు. ముందు మీరు సమర్థుడైన నాయకుడ్ని ఎన్నుకోండని అన్నారు.