రాష్ట్రీయం

వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు : వరద సహాయక చర్యలపై నెల్లూరులోని ఉమేశ్‌చంద్ర టౌన్‌హాల్‌లో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీ మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వరరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారీ వర్షాల కారణంగా మృతిచెందిన 5 కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సీఎం పరిహారం అందజేశారు.