జాతీయ వార్తలు

యూపీఏ హయాంలో కలిసి పనిచేసేవారు:చిదంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:యూపీఏ హయాంలో ఆర్బీఐ గవర్నర్, కేంద్ర ఆర్థిక మంత్రి కలిసి పనిచేసేవారని, ఇపుడు అలాంటి పరిస్థితి లేదని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. అంతర్జాతీయంగా జరిగే ఆర్థిక సమావేశాల్లో ఇరువురు కలిసి మాట్లాడేవారని, సన్నిహితంగా కలిసి పనిచేసేవారని అన్నారు. వారికి ఉన్న సొంత అభిప్రాయాలను గౌరవించుకుంటూ పనిచేసేవారని అన్నారు.