తెలంగాణ
హుజుర్నగర్లో ఉత్తమ్ నామినేషన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 17 November 2018
హైదరాబాద్: హుజుర్నగర్ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజుర్నగర్ ప్రజలే తనకు పిల్లలు అని అన్నారు. తొలుత ఆయన గణేశ్ ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసి భారీ ర్యాలీతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.