రాష్ట్రీయం

వరద ముంపులోనే లంక గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధవళేశ్వరం: గోదావరి ఉగ్రరూపం దాల్చటంతో వరద ముంపులోనే లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం 14.6 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో దిగువకు 14.16లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని వదిలేస్తున్నారు. ప్రజలు నాటు పడవల్లో ప్రయాణించటం సురక్షితం కాదని అధికారులు వెల్లడించారు.