జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్‌లోనూ కాలుష్య నియంత్రణ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా మధ్యప్రదేశ్‌లో వాహన కాలుష్య నివారణ చర్యలు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 15 సంవత్సరాల పైబడిన వాహనాలను నిషేధించింది. పాత వాహనాలతో కాలుష్యం ఎక్కువ అవుతుందనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆ రాష్ట్ర రాష్ట్ర రవాణా శాఖ మంత్రి భూపేందర్ సింగ్ వెల్లడించారు.