తెలంగాణ

రాజన్న సన్నిధిలో పసికందు మృతదేహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రాజన్న ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం ఏడునెలల మగశిశువు మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.