జాతీయ వార్తలు

కాంగ్రెస్ ఎంపీలు తీరు మార్చుకోవాలి : వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశ అభివృద్ధికి అవసరమైన బిల్లులు పాస్‌కాకుండా కాంగ్రెస్ ఉద్దేశ్యపూర్వకంగానే సభను అడ్డుకుంటుందని కేంద్ర పార్లమెంటరీ వ్వవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసుపై ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నస్తుందని అన్నారు. సభా కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.