రాష్ట్రీయం

వరద బాధిత జిల్లాలో కేంద్రమంత్రి వెంకయ్య ఏరియల్‌ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : వరద బాధిత జిల్లాలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఏరియల్‌ సర్వే చేస్తున్నారు. చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వరద నష్టాన్ని పరిశీలించారు. వరద బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. వరద బాధితులకు బీజేపీ అధ్యక్షులు అమిత్ షా కోటి రూపాయిలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఆయనే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు ఫోన్ చేసి విరాళం ఇస్తున్నట్లు చెప్పారు.