ఆంధ్రప్రదేశ్‌

మంత్రి సునీత ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: ఎపి మంత్రి పరిటాల సునీత ఈరోజు 250 జంటలకు సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. రామగిరి మండలం తిరుమల దేవర ఆలయంలో ఈ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. కరవుతో అలమటిస్తున్న గ్రామీణ ప్రాంత వాసులను ఆదుకోవాలన్న సంకల్పంతో ఉచిత వివాహాలను పరిటాల కుటుంబం ఏటా నిర్వహిస్తోంది. ఈ రోజు పెళ్లి చేసుకున్న దంపతులను ఆశీర్వదించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నందున పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.