ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలో విద్యుద్ఘాతానికి ఇద్దరు కార్మికుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : విజయవాడలోని మొగల్రాజపురంలో విషాదం నెలకొన్నది. విద్యుత్ స్థంభాలు ఎక్కి పనిచేస్తుండగా విద్యుత్ సరఫరా అయి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.