జాతీయ వార్తలు

వినేశ్ ఫొగాట్‌కు భారీ నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించిన హర్యానా క్రీడాకారిణి వినేశ్ ఫొగాట్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు నజరానాను అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హర్యానా క్రీడల శాఖ మంత్రి అనిల్ విజ్ సోమవారం ట్విట్టర్ ద్వారా వినేజ్‌ను అభినందిస్తూ నజరానా ప్రకటించారు. అంతేకాదు సివిల్ సర్వీసెస్ లేదా పోలీస్ సర్వీస్‌లో ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.