రాష్ట్రీయం

టిటిడి అన్న ప్రసాదానికిరూ.40 లక్షల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మార్చి 13: బెంగళూరుకు చెందిన సైబర్ సిటీ బిల్డర్స్, డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఐకానిక్ సంస్థల అధినేత కె మురళీకృష్ణ ఆదివారం టిటిడి అన్నప్రసాద ట్రస్టుకు 40 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ చెక్కును తిరుమలలో టిటిడి ఇఒ క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ డి.సాంబశివరావుకు అందించారు. మురళీకృష్ణ గత రెండేళ్లుగా నెలకు రూ.10 లక్షలు చొప్పున ఇప్పటి వరకు రెండున్నర కోట్లను నిత్యాన్న ప్రసాద ట్రస్టుకు విరాళంగా అందించారు.
ఘాట్‌రోడ్డులో ప్రమాదం
తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి కనుమదారిలో ఆదివారం ఉదయం ఓ కారు బస్సును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించి ప్రమాదానికి గురైన సంఘటన జరిగింది. ఈఘటనలో కారులోని నలుగురు భక్తుల్లో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.