జాతీయ వార్తలు
ఢిల్లీ-విశాఖ ఏపీ ఎక్స్ప్రెస్లో మంటలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 May 2018
గ్వాలియర్: ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. బి6, బి7 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ విశాఖపట్నం వస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి 36 మంది ట్రైనీ ఐఏఎస్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.